నవీన కాలంలో ఏడు ప్రపంచ వింతల్లో ఒకటిగా వెలుగొందుతున్న భారతీయ ఆణిముత్యం తాజ్మహల్ వెనుక దాగిన అసలు కథ ఇది.
ప్రొఫెసర్ పి.యన్. ఓక్ సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు తాజ్మహల్ ది ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఓక్ రాసిన కొన్ని నిజాలు..
1. ప్రపంచం నమ్ముతున్నట్లు, ముంతాజ్ సమాధిగా పిలవబడే తాజ్మహల్ షాజహాన్ నిర్మించలేదు.
2. అది ఒక పురాతన రాజప్రసాదం. అందులో ఒక శివాలయం తేజోమహాలయా ఉండేది. ఆగ్రా నగర రాజపుత్రుల ప్రార్థనా స్థలం.
3. షాజహాన్, జయపూర్ రాజైన రాజా జయసింగ్ నుంచి ఈ ప్రసాదాన్ని వశపరుచుకుని, మరమ్మత్తులు చేసినట్టు ఓక్ గారు తన పుస్తకంలో నిరూపించాడు.
4. బాద్షా నామా అనే మొగలుల రాజశాసనాలలో షాజహాన్ - రాజా జయసింగ్ నుంచీ ఆగ్రాలోని ఈ సుందర మహల్ని వశపరుచుకున్నట్టు, అక్కడే తన రాణిని సమాధి చేసినట్టు చెప్పబడింది. (పేజీ 403 - వాల్యూమ్ 1)
5. జయపూర్ మాజీరాజు దగ్గర తాజ్మహల్ ప్రసాదాన్ని అప్పగించిన రహస్య పత్రాలు నేటికీ ఉన్నాయని భోగట్టా (18 డిసెంబర్, 1633 తేదీ గల పత్రాలు)
6. తాజ్ ముఖాన్ లేదా తాసీమఖాన్ అని ఆ ప్రాంతాన్ని పిలిచేవారని, ముంతాజ్ మరణానికి ముందే ఆ ప్రాంతాన్ని తాజ్మహల్గా పిలిచేవారని, ఒక ఫ్రెంచి వ్యాపారవేత్త తవెర్నియర్ 1638 - 1643 మధ్య ఆగ్రాను సందర్శించిన తరువాత భారత యాత్ర అనే పుస్తకంలో సూచించాడు. అతను తన పుస్తకంలో ఇంకా...
- తాజ్మఖాన్ సమీపంలోనే ముంతాజ్ సమాధి (నిర్మించాడనీ) ఇంకా, మరో ఆరు విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి అనేకమంది విదేశీయులు వస్తారు కనుక ముంతాజ్ సమాధిని ప్రపంచం సందర్శించి, అభినందిస్తుంది అని షాజహాన్ అభిప్రాయం కావచ్చు అని అంటాడు.
- మహల్ అనేది అరబిక్ పదం కాదు.. ఇది హిందు పదం.
- తాజ్, తేజ్ అన్నా కాంతి అని సంస్కృతార్థం. ఆ పరిసరాలలోని శివాలయాలను తేజో మహోలయం అని అంటారు. అరబిందో శిష్యురాలు తాజ్మహల్ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమశ్శివాయ అనే మంత్ర జపం స్పష్టంగా వినిపించినట్టు వెల్లడించారు.
- తాజ్మహల్ .. జైసింగ్పురా, కనాటిపురా అనే రాజ్పుట్ల వాడల మధ్య ఉంది.
- తాజ్మహల్ సముదాయంలో ఎన్నో గదులు షాజహాన్ కాలం నుంచీ మూసివేయబడి ఉన్నాయి. వానిలోనికి సందర్శకులను అనుమతించరు. ఓక్గారు ఆ గదులలో శిధిలమైన శిల్పాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు.
- బ్రూక్లిన్ కాలేజ్, న్యూయార్క్కు చెందిన ప్రొ. మార్విన్ మిల్స్ తాజ్మహల్ తలుపులు మీద జరిపిన రేడియో కార్బన్ పరీక్షలు తాజ్మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే దాదాపు 300 ఏల్ల ముందు నాటిదని నిరూపించాడు.
- తాజ్మహల్ ప్రపంచ వింతైన సుందర నిర్మాణం. హిందూ దేవాలయంగా వెలసి, ముస్లిం సమాధిగా మారి, అనేక నిర్మాణ శైలులతో అలరారుతున్న అద్భుత భవనం.
గమనిక : ఈ విషయంగ పి.యన్. ఓక్ దాఖలు చేసినటువంటి ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిఐఎల్) 2002వ సంవత్సరంలో సుప్రిం కోర్టు తిరస్కరించింది. కొందరు చరిత్రకారులు కూడ పి.యన్. ఓక్ దృక్పథాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాలమే నిజాన్ని నిర్ణయించుగాక.
ప్రొఫెసర్ పి.యన్. ఓక్ సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు తాజ్మహల్ ది ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఓక్ రాసిన కొన్ని నిజాలు..
1. ప్రపంచం నమ్ముతున్నట్లు, ముంతాజ్ సమాధిగా పిలవబడే తాజ్మహల్ షాజహాన్ నిర్మించలేదు.
2. అది ఒక పురాతన రాజప్రసాదం. అందులో ఒక శివాలయం తేజోమహాలయా ఉండేది. ఆగ్రా నగర రాజపుత్రుల ప్రార్థనా స్థలం.
3. షాజహాన్, జయపూర్ రాజైన రాజా జయసింగ్ నుంచి ఈ ప్రసాదాన్ని వశపరుచుకుని, మరమ్మత్తులు చేసినట్టు ఓక్ గారు తన పుస్తకంలో నిరూపించాడు.
4. బాద్షా నామా అనే మొగలుల రాజశాసనాలలో షాజహాన్ - రాజా జయసింగ్ నుంచీ ఆగ్రాలోని ఈ సుందర మహల్ని వశపరుచుకున్నట్టు, అక్కడే తన రాణిని సమాధి చేసినట్టు చెప్పబడింది. (పేజీ 403 - వాల్యూమ్ 1)
5. జయపూర్ మాజీరాజు దగ్గర తాజ్మహల్ ప్రసాదాన్ని అప్పగించిన రహస్య పత్రాలు నేటికీ ఉన్నాయని భోగట్టా (18 డిసెంబర్, 1633 తేదీ గల పత్రాలు)
6. తాజ్ ముఖాన్ లేదా తాసీమఖాన్ అని ఆ ప్రాంతాన్ని పిలిచేవారని, ముంతాజ్ మరణానికి ముందే ఆ ప్రాంతాన్ని తాజ్మహల్గా పిలిచేవారని, ఒక ఫ్రెంచి వ్యాపారవేత్త తవెర్నియర్ 1638 - 1643 మధ్య ఆగ్రాను సందర్శించిన తరువాత భారత యాత్ర అనే పుస్తకంలో సూచించాడు. అతను తన పుస్తకంలో ఇంకా...
- తాజ్మఖాన్ సమీపంలోనే ముంతాజ్ సమాధి (నిర్మించాడనీ) ఇంకా, మరో ఆరు విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి అనేకమంది విదేశీయులు వస్తారు కనుక ముంతాజ్ సమాధిని ప్రపంచం సందర్శించి, అభినందిస్తుంది అని షాజహాన్ అభిప్రాయం కావచ్చు అని అంటాడు.
- మహల్ అనేది అరబిక్ పదం కాదు.. ఇది హిందు పదం.
- తాజ్, తేజ్ అన్నా కాంతి అని సంస్కృతార్థం. ఆ పరిసరాలలోని శివాలయాలను తేజో మహోలయం అని అంటారు. అరబిందో శిష్యురాలు తాజ్మహల్ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమశ్శివాయ అనే మంత్ర జపం స్పష్టంగా వినిపించినట్టు వెల్లడించారు.
- తాజ్మహల్ .. జైసింగ్పురా, కనాటిపురా అనే రాజ్పుట్ల వాడల మధ్య ఉంది.
- తాజ్మహల్ సముదాయంలో ఎన్నో గదులు షాజహాన్ కాలం నుంచీ మూసివేయబడి ఉన్నాయి. వానిలోనికి సందర్శకులను అనుమతించరు. ఓక్గారు ఆ గదులలో శిధిలమైన శిల్పాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు.
- బ్రూక్లిన్ కాలేజ్, న్యూయార్క్కు చెందిన ప్రొ. మార్విన్ మిల్స్ తాజ్మహల్ తలుపులు మీద జరిపిన రేడియో కార్బన్ పరీక్షలు తాజ్మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే దాదాపు 300 ఏల్ల ముందు నాటిదని నిరూపించాడు.
- తాజ్మహల్ ప్రపంచ వింతైన సుందర నిర్మాణం. హిందూ దేవాలయంగా వెలసి, ముస్లిం సమాధిగా మారి, అనేక నిర్మాణ శైలులతో అలరారుతున్న అద్భుత భవనం.
గమనిక : ఈ విషయంగ పి.యన్. ఓక్ దాఖలు చేసినటువంటి ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిఐఎల్) 2002వ సంవత్సరంలో సుప్రిం కోర్టు తిరస్కరించింది. కొందరు చరిత్రకారులు కూడ పి.యన్. ఓక్ దృక్పథాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాలమే నిజాన్ని నిర్ణయించుగాక.
Comments